30, ఏప్రిల్ 2009, గురువారం
మై.....ఫ్రెండ్.....
వందే...మాతరం........
29, ఏప్రిల్ 2009, బుధవారం
26, ఏప్రిల్ 2009, ఆదివారం
23, ఏప్రిల్ 2009, గురువారం
బేష్....బేష్....పల్లెలే బెష్......

ఆహా అన్ని స(అ)క్రమమే...!

అంటి కాదు ఆమె ......
22, ఏప్రిల్ 2009, బుధవారం
కులం పేరుతొ అసెంబ్లీ కా..?
ఎప్పుడు ఎవరు ఆంతరంగికులో తెలియని ఈ రాజకీయ వలయంలో ఓట్రు మిధ్యగా మారుతున్న యిదేళ్ల కోమారు మాత్రం ఆయనే దేవుడు. ఆదేవుడి నాడి పట్టుకునేందుకు నేతలు పడుతున్న పాట్లు అంతా....ఇంతా కాదు.
రాజకీయం ఈ మాట తెలియని వారుండరు. కాని నిన్నటి దాకా రాజకీయాలంటే తెలియని వారెందరో నేడు చైతన్యమైపోయారు. రాజకీయాలంటే ఇలా ఉంటాయా? అని తెలియజేస్తున్న ఎన్నికలు ఇవే అనేది మాత్రం రుజువైంది. రాజకీయాలంటే మాకు చేదని చెప్పిన వారెవరు అని అందరూ ముందుకు వస్తున్నారు. రాజకీయాలకు న్ర్న్నటి దాకా అనుభవం కావాలని అనుకున్నారు. నేడు మాత్రం డబ్బే ప్రధానమైంది. అందరికీ అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక పెరుగుతోంది. దానికి కారణం ధనం. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. కులకులం అని కుత్సితాలు పెంచుకోకు అన్నారు. కాని రాజకీయాలలో ఆ కులమే లేక్పోతే మనుగడ సాధ్యం కాదనే స్థితికి చేరుకున్నాయి. నిజంగా ప్రజలు ఇలాంటి కుల రాజకీయాలు కోరుకుంటిన్నారా! దీనిపై ప్రజలు నిజంగా అలాంటి ఆలోచనలో ఉన్నారా!
నిజమైన నాయకులు
గాంధీపేరు చెప్పుకునేవారు రాష్ట్ర పొలిమేరలు దాటితే ఖద్దరు ఎందుకు వదులుకుంటున్నారో ఆశ్చర్యంగా ఉంది. గాంధీ మహాత్ముదు లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి కొల్లాయితోనే వెళ్లాడు. భారతీయుడంటే ఏమిటో నిరూపించాడు. ....
రాజకీయం ఒక పవిత్ర యజ్ఞం. నాయకుడుంటే కేవలం త్యాగంతో ప్రజలకు సేవ చేస్వందుకు సుఖాలను, సౌఖ్యాలను కూడా వదులుకొని సామాన్యుల కొరకు సమస్యలను లెక్కచేయకుండా పనిచేసేవాడు. ఈ భావన ప్రజలు మరిచిపోయేంతగా రాజకీయ నాయకులు పాటుపదుతున్నారు. ప్రజలు రాజకీయమంటే దోపిది అని, నాయకుడంటే బందిపోటు అనే భావనలో ఉన్నారు. పరిపాలన అంటే నాయకుల కుటింబాల సంక్షేమం అనుకుంటున్నారు...
రాజకీయ నాయకులు పదవి స్వీకార ప్రమాణ సమయంలో ఏమని ప్రమాణం చేశారో కూడా ఇంగితం లేని మనుషులు. బంధుప్రీతికి, అవినీతికి దూరంగా ఉంటామని చెప్పిన మాటను ఆ రోజే మరిచిపోతున్నారు. gగ్రామిణ ప్రాంతంలో చదువుకున్న ఏ పిల్లాడ్న్రి అడిగినా గాంధీ గురించి ఇదే చెబుతాడు.కాని పాలకులకు గాంధీ అంటే విచిత్రంగా వీరికి గుర్తొచ్చేది నెహ్రూ కుటింబం. జయప్రకాశ్ నారాయణ్, డా.బి.ఆర్.అంబేద్కర్, గాంధీ, నెహ్రూ వీళ్ళంతా వెనకతి తరం వాళ్ళని ఇప్పటి కాంగ్రెస్ వారి భావన. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి....కమ్యూనిస్టులపై కూడా కులం రంగు అద్దే ప్రయత్నాలు.... అవినీతి కంపు బయటపెడితే పత్రికలపై దాడులు.... ప్రతిపక్షంలో సాధించి లేదు....అధికారం వచ్చిన త్ర్వాత ఆదాయ వనరులను వదిలింది లేదు. పత్రికలు ఉన్నవి ఎపుడూ ప్రజల పక్షాన మాత్రమే. అమాయకమైన ప్రజలు న్మ్మకంతో అధికారంలో కూర్చొబెట్టారు. ఆ బలంతో ప్రపంచమే మెచ్చదగిన పరిపాలన చేయవచ్చు. అధికార ముసుగులో అన్నీ చెల్లుబాటు కావు. ఏమీ చెప్పి మభ్యపెట్టాలనుకుంటిన్నారో, అవి కట్టిపెట్టి ఓటేసిన వాడికి తాగడానికి గుక్కెడు మంచినీళ్లు, ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో దాచుకుంటారనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
21, ఏప్రిల్ 2009, మంగళవారం
మ్యాప్ థిస్
´´´´´¶¶¶¢¢¢¢¶¶¶´´´´´
´´´´1¶¶¢¢¢¢¢¢¶¶´´´´´
´´´´¶¶¢¢¢¢¢¢¢¶1´´´´´కేరింగ్
´´´´¶¢¢¢¢¢¢¢¢¶¶´´´´´
´´´¶¶¢¢¢¢¢¢¢¢¢¶´´´´´
´´1¶¢¢¢¢¢¢¢¢¢1´´´´´´నుఘ్తి
´´7¶¢¢¢¢¢¢¢¢¢¶¶¶´´´´
´´´¶¢¢¢¢¢¢¢¢¢¢¢¶¶´´´
´´¶¶¶¶¶¶¢¢¢¢¢¢¢¶¶´´´కూల్
´1¶¶¶´´¶¶¢¢¢¢¢¶¶´´´´
´¶¶¶´´´´¶¶¢¢¢¢¶7´´´´
7¶¢¢1´´´´¶¢¢¢¢¶´´´´´ఇంతేలిగేంట్
´¶¶¶¶¶¶¶¢¢¢¢1¶¢´´´´´
´´´´´´1¢¢¢¢¢¢¶7´´´´´
´´´´´¢¢¢1111¢¶´´´´´´లొవింగ్
´´´´¶¶¢¢1111¶¶´´´´´´
´´´1¶¢111111¶´´´´´´
´´´´´¶¢111111¶´´´´´´´Loyal
´´´´¶¢111111¶´´´´´´´
´´´´1¶111111¶´´´´´´´
´´´´´¶¢1111¢¶´´´´´´´రేలిఅబ్లె
´´´´´´¶1111¶¢´´´´´´´
´´´´´´¶1111¶´´´´´´´´
´´´´´´¶¢111¶7´´´´´´´ఫ్రేఅకి
´´´´´´¶1111¶¢´´´´´´´
´´´´´1¶¢111¢¶´´´´´´´
´´´´´¶¢1111¢¶´´´´´´´హుముఒరుస్
´´´´¢¶¢¢¢¢¢¢¢´´´´´´
´´´´´¶¢¢¢¢¢¢¢¶´´´´´´´
´´´´¶¢¢¢¢¢¢¢¶´´´´´´´ద్పెంద్బ్లె
´´´´¢¶¢¶1¶¶¢¶¶´´´´´´
´´´´´¶¢¶´´¶¶¢¶´´´´´´
´´´´´¶¢¶´´´¶¢¶¢´´´´´Sexy
´´´´´¶¢¶7´´1¶¶¶´´´´´
´´´´´¶¢¶1´´´1¶¶¶´´´´
´´´7¶¶¢¶¶´´´´¶¢¶¶´´´బ్యూటిఫుల్
´´´´¶¶¢¢¶´´´¶¶¢¢¶¶´´´
´´´¶¶¢¶¶¶7´´¶¶¢¢¶´´´
´´´1¶´¶¶¶¶¶´¶7¶¶







