23, ఏప్రిల్ 2009, గురువారం

ఆహా అన్ని స(అ)క్రమమే...!


బియ్యం ధ్రలు చెట్టెక్కి కూర్చున్నాక బియ్యం తరలింపుపై విధించిన నిబంధనలు అన్నీ స(అ)క్రమంగానే అమలవుతున్నాయని జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేలురక ధాన్యాన్ని, బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించకూడదు. ఈ మేరకు ఎక్కడిక్కడ్ సరిహద్దు చెక్ పోస్టుల్లో తనిఖీలను కట్టిదిట్టం చేశారు. ఇది కేవలం ఆదేశాలకే పరిమితమైంది. ప్రతి రోజూ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు బియ్యం అక్రమంగ రరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదట. అంటే ఆయా జిల్లాల్లో ఈ తరహా దాడులు జరగడం లేదా....!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి