30, ఏప్రిల్ 2009, గురువారం
మై.....ఫ్రెండ్.....
http://www.youtube.com/watch?v=wVf0sG3ipmY
వందే...మాతరం........
http://www.youtube.com/watch?v=qGQD4jc2UVU
29, ఏప్రిల్ 2009, బుధవారం
26, ఏప్రిల్ 2009, ఆదివారం
23, ఏప్రిల్ 2009, గురువారం
బేష్....బేష్....పల్లెలే బెష్......

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని పెద్దలు ఏనాడో చెప్పారు. ఆర్ధిక మాంద్యంవచ్చి ప్రపంచమంతా అల్లాడుతుంటే మన మన రాష్ట్రంలోని పల్లెలు ఎంతో నిబ్బరంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నగరాల్లో, పట్టణాల్లో కొనుగోలు శక్తి పడిపోతే...పల్లెవాసుల కొనుగోలు శక్తి రెండు మూడు నెలల్లో కొంత పెరిగిందట. రుణాల రద్దు, పంటలు చేతికిరావడం, మద్దతు ధరలు పెరగడం వంటి కారణాల రీత్యా రైతులు కాస్తోకూస్తో ఆర్ధికంగా నిలుదొక్కుకున్నారు. పొదుపు చేసే అలవాటు ఉండటం పట్టణాలతో పోలిస్తే కొన్ని రకాల వస్తువుల వినియేగం తక్కువగా ఉండడం కూడా కొనుగోలు శక్తి పెరగడానికి కారణం. పట్టణాల్లో హైటెక్ అంటూ జనం జేబులు ఖాళీ చేస్తున్న మాల్స్ వెలవెలబోతుంటే..... పల్లెల్లో కిరాణా షాపుల్లో వ్యాపారాలు జోరందుకిన్నాయి. పల్లెలన్నీ పచ్చగా ఉన్నాయి. కాబట్టే ఈ మాత్రమైనా ధరలున్నాయి.....లేకపోతే ఇంకెంత పెరిగిపోయేవో..!
ఆహా అన్ని స(అ)క్రమమే...!

బియ్యం ధ్రలు చెట్టెక్కి కూర్చున్నాక బియ్యం తరలింపుపై విధించిన నిబంధనలు అన్నీ స(అ)క్రమంగానే అమలవుతున్నాయని జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేలురక ధాన్యాన్ని, బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించకూడదు. ఈ మేరకు ఎక్కడిక్కడ్ సరిహద్దు చెక్ పోస్టుల్లో తనిఖీలను కట్టిదిట్టం చేశారు. ఇది కేవలం ఆదేశాలకే పరిమితమైంది. ప్రతి రోజూ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు బియ్యం అక్రమంగ రరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదట. అంటే ఆయా జిల్లాల్లో ఈ తరహా దాడులు జరగడం లేదా....!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
